in

నాకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోను వైసీపీ నాయకురాలు రోజారాణి

గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖ గాజువాక లో కొందరు రౌడీలు కలిసి 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చెయ్యడానికి ప్రయత్నం చేశారు. ఈ సంఘటన లో తనకి భాగం ఉందని మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కుర్మన్నపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బైటయించారు వైసీపీ మహిళ జిల్లా కార్యదర్శి రోజా రాణి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తనకి న్యాయం జరిగే వరకు ఊరుకోను అని ఆమె అన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

నేడు ఆదోనిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

చిరు వ్యాపారస్థులకి అండగా వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్