in , ,

ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నాగులుప్పలపాడు- మద్దిరాలపాడు 216 జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పంచర్ అయి రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బైక్ బలంగా ఢీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

[zombify_post]

Written by Sujith Reddy

న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది.. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారు: బ్రాహ్మణి

ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్నే అడగండి: అచ్చెన్నాయుడు”