in ,

పశు దాణా విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎడి చిట్టినాయుడు

అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉన్న మన గ్రోమోర్ పశు దాణా విక్రయ కేంద్రాన్ని పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ వి.చిట్టినాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి, దాణా బస్తాల నాణ్యతను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పశుదాణా చట్టం 2020 ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు షాపులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాణా బస్తాల నుంచి బస్తాలపై ఉన్న మోతాదు ప్రకారం ప్రోటీన్,ఫైబర్,కాల్షియం, ఫాస్పరస్ తేమ శాతం పరిశీలనకు నమూనా సేకరించారు.

[zombify_post]

Written by N.Chiranjeevi

పెందుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

మాచినేని కోటేశ్వరరావుతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది