in , ,

గొలుగొండ మండలంలో వరుస దొంగతనాలు

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిన్నయపాలెం, కొత్తమల్లంపేట గ్రామాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నారాయణరావు ఓక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కొత్తమల్లంపేటలో కోళ్లు,బంగారం ,నగదు, చిన్నియ్యపాలెంలో గతరాత్రి బంగారం డబ్బులు పోయాయాన్నారు.దొంగలను త్వరలోనే పట్టుకుంటామని,రాత్రి పూట అనుమానితులు ఏవరైనా గ్రామల్లోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by N.Chiranjeevi

పక్కాగా ఓటరు జాబితా సవరణ

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి