in

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ అరెస్ట్

 గురు న్యూస్  విశాఖపట్నం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో,చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా నిర్వహించిన “జగనాసుర దహనం” కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సవితమ్మ పట్ల పోలీసులు ఆమె పట్ల  దురుసుగా ప్రవర్తించారు . ఈ క్రమంలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. ఒక మహిళా నేత పట్ల పోలీసుల తీరు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

ఇసుక లారీ ఢీకొని ఇద్దరుకు గాయాలు

రోడ్డు కం రైలు బ్రిడ్జి పై తారు రోడ్డు నిర్మాణం