జగిత్యాల జిల్లా
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లొ ఘనంగా జయంతి వేడుకలు జరిపారు,కోరుట్ల పట్టణంలో జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు జువ్వాడి నర్షింగరావు ఆశ వర్కర్లకు మధ్యాహ్న భోజనం నిర్వహించారు.తండ్రి చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఎంతొమందికి ఉపయోగపడుతున్నాయని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింహారావు అన్నారు. ఆశ వర్కర్లకు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు