స్థానిక ప్రభుత్వ కళాశాల వసతి గృహాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయ్యాలని పిఎంవై నాయకులు డిమాండ్ చేశారు.గతంలో హాస్టల్లో పలుమార్లు దొంగలు సంచరించిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు.హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చెయ్యాలని కోరుతూ స్థానిక తహశీల్దార్,సిఐ, ఎంపిడిఒలకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.