in , ,

యాదాద్రి లక్షీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కుటుంబ సమేతంగా మరియూ ఇటివల విడుదల అయిన ఖుషి సినిమా బృందంతో కలిసి ఆధివారం ఉదయం దర్శించుకున్నారు. ఖుషి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ ఆయన సందర్భంగా వారు యాదాద్రిని దర్శించుకొని ప్రజలు అందరు సంతోషాలతో ఉండాలని లక్షీ నరసింహస్వామి వారిని కోరడం జరిగింది అని మీడియాకి తెలియజేశారు

[zombify_post]

Report

What do you think?

Written by Bhanu

అగ్నిప్రమాదంలో ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయ

ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడిగా రాయల రాంబాబు మాదిగ