in ,

మృతుల కుటుంబాలకు పరామర్శ – కొప్పుల స్నేహలత ఈశ్వర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎల్ఎం  చైర్పర్సన్ కొప్పుల స్నేహలత – ఈశ్వర్,

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత – ఈశ్వర్, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం గోపాలరావు పేట గ్రామంలో ఇటీవల మరణించిన జనగామ లచ్చయ్య మరియు దూడ మల్లమ్మ, గార్ల కుటుంబాలను ఈరోజు శనివారం నాడు ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత – ఈశ్వర్, పరామర్శించి వారికి మనోధర్యాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచ్ జనగామ అంజయ్య, ఎంపీటీసీ జనగామ లక్ష్మి, రాజయ్య, ఏఎంసి డైరెక్టర్ సందినేని కొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, మండల మహిళ విభాగం అధ్యక్షురాలు గుజ్జేటి కనకలక్ష్మి, నాయకులు నస్పురి రాజేందర్, దూడ మల్లయ్య, జనగామ సంజీవ్, అరెల్లి రాజేశం, వేముర్ల చందు, జనగామ భూమయ్య, పుదరి రాధ, కోత్తపెల్లి పుష్పలత తదితరులు పాల్గొన్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

కాలేజీ హాస్టల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయ్యాలి

జిల్లా కలెక్టర్ ను కలిసిన శిక్షణ ఎంపీడీవోలు