in ,

ఘనంగా JAAP జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్ కర్నూల్ .

*(జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్)*  రాష్ట్ర స్థాయి

JAAP జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్ కర్నూల్ మౌర్య హోటల్ నందు జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది…

ఈ కార్యక్రమానికి  JAAP వ్యవస్థపాక అధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు, ఉప్పలా లక్ష్మణ్ గారు పాల్గొన్నారు.

*అక్షరనికి ఆకారం తెచ్చిన వ్యక్తి,*

*విలేకరుల అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి,*

 *మంచికి మారు పేరు, నమ్ముకున్నవాళ్లకు వెన్నుదాన్నుగా నిలిచే వ్యక్తి, ఆలూరు తాలూకా JAAP యూనియన్ అధ్యక్షులుగా మెట్రో టీవీ రిపోర్టర్ సుధాకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది*

*బహుజనుల బందుకై*

*మహాజనుల తుటై*

*మన అందరీ  నిలువుటద్దమై*

*మీ అందరీ భవిష్యతై……*

*నిరంతరం నిజాలను నిర్భయంగా రాస్తున్న……*

*బహుజన టైమ్స్ పేపర్ & టీవీ MD  H. దుర్గాప్రసాద్ గారిని జిల్లా ట్రెజరర్ గా నియమించారు..*

జిల్లా ప్రధాన కార్యదర్శిగా NSR న్యూస్ రిపోర్టర్ గా *OB రంగస్వామి గారిని, మరియు తాలూకా ఉపాధ్యక్షులుగా కురువల్లి ఉదయ్ కుమార్ గారిని నియమించారు..*

ప్రేమతో……*వారికివే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు….*💐💐💐💐💐

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

జగన్ కు మంచి బుద్ధి ఇవ్వాలని దుర్గమ్మ కు వేడుకోలు

కొవ్వూరు లో సహజసిద్ధ కూరగాయలు అమ్మకం