in

విధ్యాధికారుల నిర్లక్ష్యంతో చెలరేగిపోతున్న కార్పొరేట్,ప్రైవేట్

*విధ్యాధికారుల నిర్లక్ష్యంతో చెలరేగి పోతున్న కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థలు,విద్యార్థి సంఘాల నాయకులను దుర్బాష లాడుతూ బెదిరిస్తున్న నేషనల్ స్కూల్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు*.

తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆదోని పట్టణం లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ర్యాంక్ ల కోసం,తమ విద్యా సంస్థల కు అడ్మిషన్ కోసం ఒత్తిడి కు గురి చేస్తూ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కు నిబంధనలను గుర్తు చేస్తూ విద్యార్థులను తమ గృహాలకు పంపే కార్యక్రమం నిర్వహించడం జరిగింది,అందులో భాగంగా నేషనల్ స్కూల్ లోని విద్యార్థులను బాయ్ కాట్ చేయిస్తున్న సందర్భంలో విద్యార్థి సంఘాల నాయకులు పై దుర్బాష లాడుతు,నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తున్నారు నేషనల్ స్కూల్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు ఇలాంటి విద్యా సంస్థల పై ఇకనైనా విధ్యాధి కారులు తమ నిర్లక్ష్య ధోరణి వదిలి సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తల్లి తండ్రులను సమీకరించి విద్యా అధికారుల కార్యాలయాల ముట్టడికి త్వరలోనే శ్రీకారం చూడతామని హెచ్చరిస్తున్నాం అని తెలియజేశారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

జూపూడి ప్రభాకర్ వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలి.

NEWSదొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..