in ,

సుబ్రహ్మణ్య స్వామి ని దర్శించుకున్న భీమిలి శాసనసభ్యులు అవంతి

గురు న్యూస్ విశాఖపట్నం :ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలు లో ఒకటైన కృష్ణా జిల్లా మోపిదేవి దేవాలయం లో కొలువైన సుబ్రహ్మణ్యం స్వామి వారి ని దర్శించుకొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించరు, భీమిలి శాసనసభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్ ( అవంతి శ్రీనివాస్) గారు. అటు తర్వాత వేద పండితులతో మంత్రోచ్చారణ మద్య పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ కార్యక్రమం లో మూడు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రము సుబిక్షం గా ఉండాలని కోరుకుంటున్నట్టు అవంతి శ్రీనివాస్ గారు తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

అత్యంత పారదర్శకంగా అంగన్వాడి పోస్ట్ ల ఇంటర్వ్యూలు

ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..!