in ,

రోడ్డు విస్తరణ లో భాగంగా నిర్వసితులతో మాట్లాడిన ఎమ్మెల్యే గణబాబు

గురు న్యూస్ విశాఖపట్నం : గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు రోడ్డు విస్తరణ లో భాగంగా నిర్వసితులతో మాట్లాడారు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు. ఈ సందర్బంగా ప్రజలు మాట్లాడుతూ ఈ రోడ్డు విస్తరణ లో తమ జీవనోపాధి కోల్పోతామని తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పలువురు టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

పోలీసులు అదుపులో గ్రూప్-1 అభ్యర్థులు

వచ్చేవారం నారా లోకేశ్‌ ‘యువగళం’ తిరిగి ప్రారంభం