in , ,

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను సద్వినియోగం చేసుకోవాలి*

-ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్.

దర్యాప్తు ప్రతినిధి  ఇల్లంతకుంట సెప్టెంబర్ 9: రాజన్న సిరిసిల్ల జిల్లా  ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో  సుదగోని స్వప్న శ్రీనివాస్ కి ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ( పిఎమ్ఎఫ్ఎమ్ఈ) పథకం ద్వారా ఏర్పాటు చేసిన పిండి గిర్నిని ఏపీఎం వాణిశ్రీ తో కలిసి  ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడం కోసం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు   సబ్సిడీ అందిస్తుందని అన్నారు.. మహిళా సంఘాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి , ఏపిఎం వాణిశ్రీ , వీవో అధ్యక్షురాలు మౌనిక, సిసి రాంచంద్రారెడ్డి, సదయ్య, వెంకటేశం ఓబీలు ,వివోఏ లు సుజాత, పద్మలత, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

భార్యాభర్తలను కలిపిన లోక్ అదాలత్

గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్