in ,

.కౌండిన్య యువసేన సంఘం నూతన కార్యవర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామ కౌండిన్య యువజన సంఘం అధ్యక్షులుగా బత్తిని కమల్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వుయ్యల  అనిల్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వుయ్యాల తిరుపతి గౌడ్, క్యాషియర్ గా చింతలకోటి మహేష్ గౌడ్, కార్యదర్శిగా చింతలకోటి పర్శరంగౌడ్, కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేఖర్,ఉయ్యాల బాలాజీ,ఉయ్యాల నవీన్, బండారి మహేందర్,చింతలకోటి మధు,  ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.నూతన కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కాసారపు శ్రీధర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు ఉయ్యాల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు బండారి మహేందర్ గౌడ్, నాయకులు బత్తిని లసుమయ్య గౌడ్, ఉయ్యాల పరిషరాములు గౌడ్, నాగుల చంద్రయ్య,పుదరి వెంకటేశం,ఉయ్యాల లచ్చయ్య, బండారి శ్రీను,సంఘ సభ్యులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

అన్ని స్కానింగ్ సెంటర్లలలో సిసి కెమేరాలు తప్పనిసరి”