in ,

అస్వస్థత కు గురైన గవర్నర్ నజీర్

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. కడుపు నొప్పి కారణంగా గవర్నర్‌ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. రాజ్‌భవన్‌ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు విజయవాడ వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

[zombify_post]

పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి మాట్లాడకపోతే అన్ని రాజకీయ పార్టీలకు 2024 ఎలక్షన్ లో మాదిగలు తగిన బుద్ధి చెబుతాం ఆదోని ఎమ్మార్పీఎస్

విశాఖ లో భారీ వర్షం: యువకుడికి తీవ్ర గాయాలు