ఆదోని డివిజన్లోని పల్లె దొడ్డి గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారుడు జి.రాముడు ఆకస్మిక మరణం రంగస్థలానికి తీరని లోటని కళాకారుల సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ జి. నల్లారెడ్డి అన్నారు. ఆదోనిలోని ఎమ్మిగనూరు టర్నింగ్ వద్ద రంగస్థలం కళావేదికలో సంస్కరణ సభ జరిగింది. కళాపోషకుడుగా, రంగస్థలం కళాకారుడుగా అనేక పౌరాణిక సాంఘిక నాటకాలలో పాత్రలు పోషించి మన్ననలు పొందారని కొనియాడారు.
in Karnool, Latest News