in , , ,

సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు – నారా లోకేష్

[ad_1]

గవర్నర్ సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వస్తారని ఆశిస్తున్నాఅని టిడిపి నేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలోనే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చికిత్స పొందుతున్నారు.

Written by Naga

పనులు వేగవంతం గా పూర్తి చేయాలి

ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో విఘ్నేశ్వర హోమం