in , , ,

టీడీపీ, జనసేన పొత్తు.. ఏకగ్రీవ తీర్మానం

AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో దశ వారాహి యాత్రను విజయవంతం చేయాలని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల సమావేశంలో ఆయన టీడీపీతో పొత్తు, ఉమ్మడి కార్యాచరణపై మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా, నగర అధ్యక్షులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Allagadda CM news

ప్రజ్ఞాన్ రోవర్‌ మేల్కోకపోయిన ఇబ్బందేం లేదు – సోమనాథ్‌..

తేనెటీగల దాడిలో ఒక వ్యక్తి మృతి