గురు న్యూస్ విశాఖపట్నం : ఈ రోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వార జరిగిన “జగనన్న చేదోడు” కార్యక్రమంలో భాగంగా రజకులు,నాయి బ్రాహ్మణులు,టైలర్లు లబ్దిదారుల ఖాతాల్లో వరుసగా నాలుగో ఏడాది రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.మల్లికార్జున గారు.ఈ కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.