in , ,

నేడు మద్యం షాపులు బంద్

వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం ఆదోనిలోని మద్యం షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు. ఎక్కడైనా మద్యం షాపులు తెరచినా, మద్యం అమ్మకాలు సాగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Written by G.Raju

వినాయక మండపన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

విద్యుత్ షాక్ తో వృషభం మృతి