in , , ,

విజయదశమి నుంచి విశాఖలో పాల‌న‌

[ad_1]

దసరా నుంచి విశాఖ‌ప‌ట్నం నుంచి పాలన మొదలవుతుందని కేబినెట్ తీర్మానించింది. రాజధాని తరలింపుపై ప్ర‌స్తుతం క్షేత్రస్థాయిలో.. కోర్టుల్లో కొన్ని వివాదాలున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.

Written by Naga

జగన్ అవినీతి బాగోతాన్ని ప్రజాక్షేత్రంలో..

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రాజోలు తాసీల్ధార్ కు మెమోరాండం