in ,

సింహంతో పోటీకి తోడేళ్ల గుంపు రెడీ

‘2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఎన్నికలు టిడిపి వర్సెస్ వైసిపి. యూ టర్న్ రాజకీయాలు వర్సెస్ విశ్వసనీయత, అస్థిరత వర్సెస్ స్థిరత్వం, అవకాశవాదం వర్సెస్ నిజాయితీ, కుల రాజకీయాలు వర్సెస్ ఐకమత్యం, క్రోనీ క్యాపిటలిసమ్ వర్సెస్ అందరి ప్రయోజనాలకు మద్య రాబోయే ఎన్నికల్లో పోటీ వుండనుంది.

ఇది తోడేళ్ల గుంపు సింహంతో తలపడినట్లు వుండనుంది. ఎక్స్(ట్విట్టర్) వేదికన స్పందించారు విజయసాయిరెడ్డి. 

Report

What do you think?

Written by Naga

అంబటివలసలో పల్లె పల్లెకు జనసేన”

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఘనంగా గణపతి పూజ