in , ,

టిడిపి-జనసేన కలయిక ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామం

ganta

విశాఖ. టిడిపి-జనసేన పొత్తుపై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటన లో స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ రాజకీయల్లో  ఈ రోజు మరిచిపోలేని రోజుగా పేర్కొన్నారు.ఇంతకాలం ఉన్న అనుమానాలు,సందేహాలు పటాపంచలు అయ్యాయన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన వైసీపీకి చరమగీతం పలకడానికి నాంధిగా ఉందని ఈసందర్భంగా ఆయన అన్నారు. 

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

పవన్ ప్రకటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం

తస్మాత్ జాగ్రత్త!!!! మొబైల్ వినియోగదారులకు జిల్లా ఎస్పీ హెచ్చరిక