in ,

బొబ్బిలిలో రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి*”

బొబ్బిలి పట్టణంలోని స్థానిక ఫ్లై ఓవర్ కింద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక సమాచారం మేరకు ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీ కొట్టుకోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్ల  వేగవంతం చేయాలని అక్కడున్న ప్రజలు కోరారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల నిబంధనలను వివరించిన సిరిసిల్ల డిఎస్పి.

జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ఓటు హక్కు వినియోగించుకోవాలి*