కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక”కార్యక్రమం
రణస్థలం మండలం శనివారం కార్యకర్తలను నేరుగా వాళ్ళ గ్రామంలో కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకునే ఉద్దేశంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ “కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక అనే “నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా నియోజకవర్గంలోని రోజుకి రెండు పంచాయతీల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
[zombify_post]


