in ,

మర్రిగడ్డలో యువతి ఉరి వేసుకుని బలవన్మరణం*

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోస్టుమేన్ గా వీధులు నిర్వహిస్తున్న దనుజా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.సిద్దిపేట జిల్లా బెజ్జిoకి మండలం గూడెం గ్రామానికి చెందిన దనుజా మర్రిగడ్డలో ఉంటు పోస్ట్ మేన్  గా విధులు నిర్వహిస్తుంది..ఘటన స్థలానికి చేరుకున్న చందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తియ్యాలి

టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు తరలింపు