యాదాద్రి: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా.. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ.
వరలక్ష్మీ వ్రతం జరిపించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు , ఆలయ ఈవో గీతారెడ్డి గారు మరియు బిఆర్ఎస్ మహిళ కౌన్సిలర్లు
[zombify_post]


