in , ,

200 కోట్లు రుణాలు మంజూరు చేసేందుకు లక్ష్యం”

పలాస బ్రాంచిలో ఈ ఏడాది రూ. 200 కోట్లు రుణాలు మంజూరు చేసేందుకు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు రూ. 100 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని బ్యాంక్ ఆఫ్ బరోడా విశాఖపట్నం రీజనల్ మేనేజర్ పిఎం పథాన్ తెలిపారు. కాశీబుగ్గ ప్రైవేట్ హాలులో గురువారం సాయంత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పలాస బ్రాంచిలో వ్యాపార లావాదేవీలు బేష్ గా జరుగుతున్నాయని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

జయ సిద్ధార్థ హై స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 14 వ వార్డులో గడప గడపకు