డా౹ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఉన్న మంజిలే కర్భాల దగ్గర బిబి జయనబ్ అనే గుమటానికి రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వేకంటేశ్వరరావు ,జిల్లా కార్యదర్శి గుండబత్తుల తాతాజీ , బొంతు రాజేశ్వరరావు ,మామిడికుదురు మండల అధ్యక్షులు జలెం శ్రీనివాస్ ,ఉపాధ్యక్షలు దొడ్డా జయ్ రాం,మండల కార్యదర్శి నాగేంద్ర , అలీ అబ్బాస్ ,సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్ , రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం జనసేన నాయకులు ఉండపల్లి అంజి ,రుద్ర శ్రీను ,సుధా మోహన్ రంగ , కోళ్ళ బాబీ ,మహ్మద్ జిలని , మహ్మద్ అబ్దుల్ రహీమ్ ,అమీర్ హుస్సేన్ ,అబ్దుల్,మహ్మద్ నూర్ బాషా,కాసిమ్ భేగ్,మహ్మద్ దౌలా ,మహ్మద్ ఆలీ ,మహ్మద్ చాన తదితరులు.
[zombify_post]


