in

బండారు వ్యాఖ్యలపై కంటతడి పెట్టిన మంత్రి రోజా

గురు న్యూస్ విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ సాంసృతిక పర్యాటక శాఖ మంత్రి రోజా. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.10 మీ టీడీపీ పార్టీలో కష్టపడి పని చేసి చంద్రబాబు ని ముఖ్యమంత్రి చేస్తే గొప్ప మహిళా గోల్డెన్ లెగ్ అన్నారని అదే పార్టీ నుంచి బయటికి వచ్చి జగన్ పార్టీ లో చేరితే ఐరన్ లెగ్ అని ప్రచారం చేసి జగనన్న ఫ్యామిలీ తో సహా అందరికి మెసేజ్ లు పంపారాని విజయమ్మ గారు ఇంకా జగనన్న అవేవి పట్టించుకోకుండా పార్టీ లో చేర్చుకున్నారని ఎమ్మెల్యే అయి అసెంబ్లీ కి వెళ్తే. నువ్వు బ్లూ ఫిల్మ్ లు చేశావ్ అని సీడీ లు పట్టుకొని బయట హంగామా చేశారని ఆమె వాపోయారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర తనిఖీలు

జగదాంబ కూడలి అభివృద్ధి పనులకు నగర మేయర్ శంకుస్థాపన