in

చంద్రబాబు గారు ఎం చేశారని ఆయన్ని అరెస్ట్ చేశారు నారా భువనేశ్వరి

గురు న్యూస్ విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు గారు ఎం చేశారని ఆయన్ని అరెస్టు చేశారు అని అన్నారు అయన సతీమణి నారా భువనేశ్వరి. ఆమె మాట్లాడుతూ మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు అని ఆమె అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ., నేను కంపెనీ నడుపుతున్ననని దంట్లో 2 శాతం అమ్ముకున్న 400 కోట్లు తమకి వస్తాయి అని అన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

సత్యదేవుని దర్శించుకున్న భువనేశ్వరి

నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల