in

ఏపీ ప్లేయర్స్ కి మెడల్స్ రావడం సంతోషంగా ఉంది మంత్రి రోజా

గురు న్యూస్ విశాఖపట్నం : చైనా హ్యాంగ్ జో లో జరిగిన గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మెడల్స్ రావడం సంతోషం గా ఉంది అన్నారు ఆంధ్రప్రదేశ్ సాంసృతిక క్రీడా శాఖ మంత్రి రోజా సెల్వమని. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. ఏపీ నుంచి 13 ప్లేయర్స్ ని రిప్రెసెంట్ చేస్తే 8 పతకాలు వచ్చాయి అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోనేరు హంపి, జ్యోతి,అనూష వీళ్ళు ముగ్గురు కలిసారని. ప్లేయర్స్ కి సంబందించిన వారి 4 కోట్ల 29 లక్షలు విడుదల చేశామని ఆమె అన్నారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ ఒక క్రీడా శాఖ మంత్రి గా ప్లేయర్స్ కి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తాను అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

లబ్ధిదారులకి జగనన్న చెదోడు డబ్బులు అందజేసిన విశాఖ కలెక్టర్

పోలీస్ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించిన సీఎం జగన్