in ,

25న నిర్మల్ కు కేటీఆర్ రాక….

*25 సెప్టెంబర్ ఐటీ శాఖ మాత్యులు నిర్మల్ జిల్లా  సోన్ మండలంలోని  pakpatla ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గారి రాక…..*

*పెంబి మండల కేంద్రంలోని పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్  ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రం సందర్శించిన ఎంపీడీవో సుధాకర్ రెడ్డి**

*పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్ మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ, శాస్త్ర,సాంకేతిక శాఖ మాత్యులు అల్లోలఇంద్రకరణ్ రెడ్డి గారు చొరవతో పాక్ పట్ల నందు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ రావడం జరుగుతుందని తెలిపారు….*

**శనివారం తన స్వస్థలం పెంబి మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి గారు సందర్శించి మొక్కల పెరుగుదలను పరిశీలించారు.*

*మూడు సంవత్సరాల వరకు ఆయిల్ ఫామ్ మొక్కలలో అంతర్ పంటలను వేసుకొని లాభాలు గడించవచ్చు అని తెలిపారు.*

*వీరి వెంట కూన రాజేశ్వర్,APO రాజశేఖర్ TA గంగాధర్ PS అనిల్ FA గోపి తదితరులు పాల్గొన్నారు..**

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

దాతల కోసం ఎదురుచూస్తున్న బడే మియాకు, ఆర్ధిక సహాయం అందించిన ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరిముల్లా

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రజలకులేఖ‌