in , ,

సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా జరపనున్న తెలంగాణ ప్రభుత్వం

kcr

సెప్టెంబర్ 17ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం'గా జరపనున్న తెలంగాణ ప్రభుత్వం

సెప్టెంబర్ 17న నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు పాల్గొంటారు.

[zombify_post]

Report

What do you think?

Written by Bhanu

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

మూడు చక్రాల సైకిల్*”