in ,

సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత”

సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత

విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవన ప్రారంభోత్సవానికి ఈనెల 15న రానున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సుమారు 900 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ మేరకు చేపట్టిన ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బందోబస్తును వివిధ కేటగిరీలుగా విభజించి, భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ట్రస్ట్‌ బోర్డు సభ్యులు మెరుగైన సేవలంధించేలా పనిచేయాలి

నలుగురు సభ్యులతో శాలివాహన సంక్షేమ కమిటీ”