in , ,

సీఎం కేసీఆర్ చొరవ.. యాదాద్రి ఆలయానికి విద్యుత్ ప్రత్యేక రాయితీ

యాదాద్రి ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో విద్యుత్ ప్రత్యేక రాయితీని తెలంగాణ ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరణ నేపథ్యంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయంటూ దేవస్థానం ఈవో గీత, విద్యుత్‌ విభాగం ఈఈ రామారావు ఆలయ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ERC) ద్వారా దేవాలయానికి విద్యుత్ వినియోగంలో రాయితీని కల్పించారు. దీంతో ఆలయానికి నెలకు రూ.15లక్షల వరకు బిల్లుల భారం భారీగా తగ్గనున్నది.

[zombify_post]

Report

What do you think?

Written by Bhanu

లేబర్ సప్లై ఎజెంట్లపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణలో బీఎస్పీ పార్టీ రానున్న ఎన్నికలలో ఒంటరిగానే బరిలో దిగబోతున్నది – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్