in ,

సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్విట్

స్కిల్ స్కాం కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు.

అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.

కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్లో షేర్ చేశారు.

ఈరోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కొన్నారు.

దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

కటికనపల్లి గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు

చంద్రబాబు కు మద్దతుగా టీడీపీ దీక్షలు