in , ,

సంతకాల సేకరణ”

ఎస్. కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అని లలితకుమారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆకుల డిపో వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. జామి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా శిబిరాల వద్ద సంతకాల సేకరణ చేపట్టారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడం”

సంఘీభావ పాదయాత్రను భగ్నం చేసిన పోలీసులు#