in , ,

రైతు కన్నీటి గోస….

కొన్ని రోజుల క్రితం అధిక చలితో వరి నారు చాలా చోట్ల సరిగా ఎదగకపోవడంతో దిలావార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన రైతు షేక్ హుస్సేన్ చాలా నష్టపోయారు. ఎలాగోలా ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకొని వరి నారు వేశారు. దీంతో వేసిన నారు వేసినట్టే మోగి పురుగు మొక్కను కొరికేస్తుంది అని వరిపైరు పిలకలు వేసే దశలు ఉంది దాదాపు 40 శాతానికి పైగా మోగి పురుగు ఆశించిందని చెబుతున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Srikanth

ప్రగతి ప్రదాత.. కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

ఫిబ్రవరి 28న ఉమ్మడి కర్నూలు జిల్లాల సమావేశాన్ని విజయవంతం చేద్దాం