in ,

దత్తి లో కొత్త పింఛన్లు పంపిణీ

దత్తి లో కొత్త పింఛన్లు పంపిణీ

దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామ సచివాలయంలో గురువారం కొత్త పింఛన్లను ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కడుపండి రమేష్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

భారత్ జోడో ఏడాది విజయోత్సవ ర్యాలీ.

రాహుల్ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సత్తుపల్లిలో భారీ ర్యాలీ తీసిన మానవతారాయ్