in ,

బాలకృష్ణను కలిసిన తంగిరాల సౌమ్య

 ఎన్టీఆర్ జిల్లా నందిగామ:

 సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిశారు. సమకాలిన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం బాలకృష్ణ తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న టిడిపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

తానూరి రాము కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు

భారీ వర్షానికి అల్లూరి జిల్లా అతలాకుతలం