in , ,

ఫోన్‌ పోయిందని యువకుడు సుసైడ్‌

[ad_1]

TG: హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పరిధిలోని కేటీఆర్‌ కాలనీలో విషాదం నెలకొంది. సెల్‌ఫోన్‌ పోయిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నితీష్‌రాజ్‌ (26)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు.

[ad_2]

Report

What do you think?

Written by Srinu9

రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం మూసివేత

రాజోలు మండలం తాటిపాక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం మన రాపాక