in ,

ప్రైవేటు స్కూల్ లో డెమోక్రటిక్”

విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని డిటి ఎఫ్ విజ్ఞప్తి.

ఆదివారం నాడు స్థానిక ప్రైవేటు స్కూల్ లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్ఛాపురం మండల శాఖ ఏర్పాటు చేసి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం నకు విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో కన్వీనర్ గా చింతాడ పార్వతీశ్వరరావు, కో కన్వీనర్ గా పూజారి రమణమూర్తి, సభ్యులుగా బి శంకరరావు, కె శ్రీనివాసరావు, జి. మోహనరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రకటించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

శ్రీరామనారాయణంలో*”

చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రీమాండ్