in ,

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ”

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతోందని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడే అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని డిఆర్వో ఎస్. డి. అనిత స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి సహేతుకమైన కారణాన్ని చూపుతున్నామని, ఆ తర్వాతే ప్రక్రియను సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె కలెక్టరేట్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి.*

వైస్సార్ భీమా తక్షణ సహాయం అందజేత”