in

నిమజ్జన ఏర్పాట్లపై ఆర్డీఓ పరిశీలన

భద్రాచలం వద్ద గోదావరి ఘాట్లో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ బుధవారం పరిశీలించారు. విగ్రహాలతో భారీగా వచ్చేభక్తులకు అసౌకర్యాలు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పట్టణంలో పలుచోట్ల ఉన్న ఖాళీ ప్రదేశాలు,వాహన పార్కింగ్, విగ్రహాల నిమజ్జనం, గోదావరి వరద తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ మాట్లాడారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

రామాలయ సిబ్బంది ఎంపిక ప్రక్రియ?

భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ యోగా కేంద్రం ప్రారంభం