20 అడుగుల పొడవు,18 టన్నుల బరువు ఉన్న ఈ నటరాజ విగ్రహం భారతీయతకు, భారత సంప్రదాయానికి, సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందన్న ప్రధాని మోడీ..దేశ విదేశాల ప్రతినిధులు హాజరు కానున్న జి 20 సమావేశాలు భారత మండపంలో జరగనున్నాయి.ఈ విగ్రహాన్ని తమిళనాడు కు చెందిన శిల్పి రాధాకృష్ణన్ 7 నెలల వ్యవధిలోనే తీర్చిదిద్దడం విశేషం…
[zombify_post]


