in ,

చంద్రబాబు అరెస్టు కు నిరశనగా టీడీపీ శ్రేణులు ఆందోళన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరశిస్తూ ఆదివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం వంట్లమామాడిలో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్థానిక నాయకుడు ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, చంద్రబాబు ను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. టీడీపీ ఆందోళన లో కొద్దిసేపు వారపుసంతకు అంతరాయం ఏర్పడింది. అలాగే పాడేరు – చోడవరం మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.

[zombify_post]

Report

What do you think?

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ రావు… -లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంచే రమేష్.

ఎన్ఐఏ ఎందుకొచ్చింది?