in ,

గోపూజ” కార్యక్రమం

విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం ఉదయం 9 గంటలకు "గోపూజ" కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలంలోను గో పూజ నిర్వహిన్చానున్నట్లు టీటీడీ పాలక అధికారి జె. శ్యామ్ సుందరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న డిప్యూటీ సిఎం

చెరువులో పడి తండ్రి కూతురు మృతి