in ,

కాలుష్య కొరల్లో కోనాడ గ్రామం*

విజయనగరం జిల్లా పూసపాటరేగ మండలం కోనాడ గ్రామంలో నిర్మించిన కోల్తార్ పరిశ్రమ వల్ల రాత్రి సమయంలో గ్రామమంతా కాలుష్యంతో నిండిపోతుంది. అధికారులకి పలుమార్లు ఫిర్యాదు చేసిన చోద్యం చూసినట్టు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారు పరిశ్రమపై చర్యలు తీసుకోమని గ్రామస్తులు కోరుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు”

వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు